Breaking News

నేతాజీ సుబాష్ చంద్రబోస్ సహాయకుడి ఎదుట మోకరిల్లిన ప్రధాని మోడీ

కంటిని తడిపే సన్నివేసం ప్రధాని జపాన్ పర్యటనలో చోటుచేసుకుంది. జపాన్ లో నేతాజీ సహాయకుడు సైచిరో మిజుమీ (99 ఏళ్ళు) ను ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకుని తనతో మాట్లాడారు. నేతాజీ గురించి ఇప్పటికి స్పష్టమైన సమాచారం తెలిసిన ఒకే ఒక వ్యక్తీ సైచిరో మిజుమీ. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విటర్ లో ప్రచురించారు.


- సాయినాథ్ రెడ్డి.

7 comments: