Breaking News

క్విట్ఇండియా ఉద్యమం

క్విట్ఇండియా ఉద్యమం అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి (Do or Die) అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినే ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడ పిలుస్తారు.

క్విట్ ఇండియా ఉద్యమ చిత్రాలు







- సాయినాథ్ రెడ్డి.

No comments