Breaking News

మునివాహన సేవ | Munivahana Seva | Sri Lakshmi Ranganadha Swami Temple-Khammam



సామాజిక సమరసత వేదిక మరియు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలోనికి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు తన భుజాలపై రామచంద్ర బంజార శివాలయ దళిత అర్చకులు శ్రీ రవి గారిని కూర్చోబెట్టుకుని గుడిలోనికి ప్రవేశించి మునివాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

2 comments:

  1. సామాజిక సమరసత వేదిక మరియు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలోనికి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు తన భుజాలపై రామచంద్ర బంజార శివాలయ దళిత అర్చకులు శ్రీ రవి గారిని కూర్చోబెట్టుకుని గుడిలోనికి ప్రవేశించి మునివాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete