Breaking News

మొన్న వేములవాడ రాజన్నను చూసాను

మొన్న వేములవాడ రాజన్నను చూసాను. దేవాలయం లోపల గర్భగుడి ఎదురుగా దర్గా ఉంది. పూజ చేసిన హిందువు దర్గాను దండం పెడుతున్నాడు.దర్గా నిర్వహించే వాడు దేవాలయానికి వెళ్ళడు. మత సహనం నేర్పించాల్సింది ఎవరికో కమ్యూనిస్టులు, హేతువాదులకు తెలియదు. వాళ్ళు హిందువుల పై పడతారీ.
మత సహనం నేర్పించాల్సింది ఈ దేశం లో ముస్లింలకు, క్రిస్టియన్లకు, కమ్యూనిస్టులకు. మూడూ సెమీటిక్ మతాలే.
- నరసింహ మూర్తి.

1 comment:

  1. దేవాలయం లోపల గర్భగుడి ఎదురుగా దర్గా ఉంది. పూజ చేసిన హిందువు దర్గాను దండం పెడుతున్నాడు.

    ReplyDelete