Breaking News

రేపటి పౌరులు




టి.కృష్ణ గారు తీసిన ఆఖరి సినిమా 1986 లో తీసారు. కానీ, ఈ సినిమా నుంచి నేటికి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. చిన్నారులను నిజమైన పౌరులుగా తిర్చగలిగిన ఇటువంటి చిత్రాలు నేటి సినిమా చరిత్రలో కనుమరుగైపోయాయి. ఇటువంటి సినిమాలు తీయకపోయినా ఫరవాలేదుగాని, పిల్లల ఆలోచనలను చెడు వైపు నడిపించే సినిమాలు మాత్రం రాకుడదని కోరుకుందాం. 
జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.

7 comments:

  1. ఇటువంటి సినిమాలు తీయకపోయినా ఫరవాలేదుగాని, పిల్లల ఆలోచనలను చెడు వైపు నడిపించే సినిమాలు మాత్రం రాకుడదని కోరుకుందాం.

    ReplyDelete
  2. విలువలు కలిగివున్న సినిమా ఇది.

    ReplyDelete
  3. చాలా మంచి సినిమా. హైస్కూల్ విద్యార్థులందరికీ చూపించవలసిన సినిమా.

    ReplyDelete
  4. Great movie
    T Krishna,s every movie is a master piece

    ReplyDelete
  5. బాగా చెప్పారు బోనగిరి గారు.

    ReplyDelete
  6. Manchu cinema..

    ReplyDelete